మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం నడికుడి పంచాయతీ నందులచెలక గ్రామంలో ఎమ్మెల్సీ నిధులనుండి మంజూరైన 4 .5 లక్షల సీసీ రోడ్డు ప్రారంభోత్స్వనికి టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిధిగా పాల్గొని కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యం పి పి రేసు లక్మి , జడ్ పి టి సి తెల్లం సీతమ్మ , కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడాం జరిగింది. రాష్ట్రం అభివృద్ధి టి ఆర్ ఎస్ పార్టీ తోనే అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి,స్థానిక యం పి టి సి సోడే తిరుపతిరావు , సర్పంచ్ తెల్లం రామకృష్ణ , ఉప సర్పంచ్ జంపన్న ,గంగోలు సర్పంచ్ మడకం చంద్రశేఖర్, నడికుడి మాజీ సర్పంచ్ సోడే రాముడు , యం పి టి సి తెల్లం బీమారాజు, మరియు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు హాజరయ్యారు...
Post A Comment: