CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన భాజపా రాష్ట్ర ప్రతినిధులు.

Share it:

 



మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలో గార్లపాటి రాంబాబు తల్లి అంగన్వాడీ సీనియర్ కార్యకర్త ధనలక్ష్మి ఇటీవల కాలంలో మరణించిగా, మంగళవారం ఆమె దశదిన కార్యక్రమానికి బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, ఆపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అల్లే జనార్దన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా లు ప్రత్యేకంగా హాజరై బాధిత కుటుంబ సభ్యుల ను పరామర్శించారు.కార్యక్రమంలో కిసాన్ మోర్చా దళిత మైనార్టీ మోర్చాల జిల్లా ప్రధాన కార్యదర్శి లు గద్దల రఘు,సయ్యద్ నాగూల్ మీరా, ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: