మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తోగ్గుడెం గ్రామపంచాయతీ పరిధిలోని సమ్మక్క సారక్క గుడి పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం జడ్పీటీసీ పొశం. నరసింహారావు,ఎంపిపి కారం. విజయ కుమారి భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గం.రజిత,ఎంపీటీసీ కణితి బాబురావు,ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మరియు అశ్వాపురం వైస్ ఎంపీపీ వీరభద్రం, నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు అశోక్ కుమార్, అశ్వాపురం సీనియర్ నాయకులు చిలక. వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: