మన్యం టీవి, దుమ్ముగూడెం:
దుమ్మగూడెం మండలంలో
లక్ష్మినగరం గ్రామంనికి చెందిన ముద్దపాక రమేష్ వద్ద , మద్ది రామిరెడ్డి గారు తన్న ఇంటి వెనుక ఉన్న కాలి స్థలంను అద్దెకు తీసుకున్నారు ఈ రోజు ముద్దపాక రమేష్ మా ఇంటికి వచ్చి రామిరెడ్డి భార్య వనజ తో రమేష్ మందు తాగి వచ్చి ఈ నెల అద్దె గురించి అడిగితే మా అయనగరికి ఆరోగ్యం బాగాలేదు రేపు రండి మీ అద్దె మీకు ఆంధజేస్తాను అని చెప్పింది. రమేష్ మందు తగిన మత్తులో అతని స్థలంలో ఉన్న 1లక్ష పైబడిన గడ్డి వాముని తగల పెట్టేడు దంతో గ్రామస్తులు భయందోళనాకు గురై ఫైర్ సిబ్బంది కి సమాచారం అందచేశారు. దీనిగురించి సమాచారం అంధుకున్న పోలీస్ అధికారులు ,కొంత మంది యువకులు సహాయంతో వచ్చి పక్కన్న ఉన్న మోటార్స్ తో ఆ మంటలను అదుపు చేశారు. మద్ది రామిరెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ రవికుమార్ కేస్ నమోదు చేసి ముద్దిపాటి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
Post A Comment: