ములకలపల్లి:మార్చి24:మన్యం మనుగడ:ప్రతినిధి:
మండలం లోని ముకమామిడి గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవాలు శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలను వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ రాష్ట్ర ఆదివాసీ గిరిజన విభాగం అధ్యక్షులు ఆశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు సోయం వీరభద్రం అమ్మవార్లను దర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొలిచినవారి కొంగు బంగారం గా పిలవబడే అమ్మవార్లు ప్రజాలందిరిని, అమ్మా వారిని దర్శించుకున్న భక్తులను సుఖ: శాంతులతో కాపాడాలని,చల్లగా చూడాలని ఆకాక్షించారు.వారితో పాటు ఆదివాసీ యువ నాయకులు కాకా శివశంకర ప్రసాద్,అరేం ప్రశాంత్, వాడే విరస్వామి, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: