ములకలపల్లి:మార్చి24(మన్యం మనుగడ)ప్రతినిధి: దమ్మపేట మండల ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన షేక్.పాషా, సెక్రెటరీ కేశవ్ లను ములకలపల్లి మండల మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ సర్ధార్ మర్యాదపూర్వకం కలిసి వారిని శాలువాలతో సన్మానించారు.
Post A Comment: