- పనులను పరిశీలించిన విప్ రేగా సహాయకులు కర్నె. మురళి
మన్యం టీవీ కొత్తగూడెం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరలో జిల్లా పర్యటనకు వస్తున్న శుభ సందర్బంగా ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం ను సందర్శించి, పనుల జరుగుతున్న తీరును పరిశీలించిన విప్ రేగా కాంతారావు వ్యక్తి గత సహాయకులు కర్నే మురళి.ఈ సందర్భంగా పనుల జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో యువజన ప్రధాన కార్యదర్శి గుర్రం. సృజన్,యువజన విభాగం నాయకులు నజీర్ షోను, బోయిళ్ళ రాజు,పిల్లి అఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: