CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంబరాలు చేసుకున్న బిజెపి కాయరకర్తలు.

Share it:

 


 ములకలపల్లి:మార్చి11(మన్యం మనుగడ)న్యూస్:

 మండలం లో బీజేపీ కార్యవర్గ సభ్యులు,కార్యకర్తలు ఐదు రాష్ట్రాల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల కైవసం చేసుకున్న మన భారతీయ జనతా పార్టీ ములకాలపల్లీ లో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమ లో మండల అధ్యక్షుడు అనుమల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ కార్య క్రమాలో జిల్లా ఇన్చార్జి జై న్ కుమార్ గారు మండల కార్య దర్శి శనగపటి సీతారాములు. యవ మొర్చ్ దూబ్బ వసంత్,కిసాన్ మోర్చ టి వెంకటేశ్వరరావు ,ఎస్సీ మోర్చ్ చంటి,శ్రీను,కిషన్ అప్పారావు , ప్రసాదు,రామకృష్ణ ,రాము,బాబు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: