మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని లక్ష్మి నర్సాపురం- రాజుపేట గ్రామం లోని శ్రీ నాగులమ్మ ఆలయం లో హోలీ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రంలో మంచి వర్షాలు వచ్చి పంటలు బాగా పండాలని రాష్ట్రం సస్యాశ్యామలం కావాలని కరోనా మహమ్మారి పీడ ఇంతటితో విరగడ అవ్వాలని ప్రజల క్షేమం కోరి గురు స్వామి ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ దేవతలకు దూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మంగపేట తెరాస మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్, గుండేటి రాజు, గుడివాడ శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: