మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలంలోని కొత్తూరు గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టౌర్నమెంట్ దుమ్ముగూడెం సి ఐ దోమల రమేష్ ప్రారంభించారు .ముందుగా క్రీడా కారులకు ఉదేశించి మాట్లాడుతూ క్రీడాలు శాంతి యుత వాతావరణం లో ఎటు వంటి గొడవలు లేకుండా ,స్నేహపూరితాము గా ఆడాలని అలానే యువత చెడు అలవాట్లు వెళ్లకుండా రాబోయే పోలీస్ ,ఉద్యోగ సంబంధిత పరీక్షలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాయం తులసి, కట్టం కృష్ణ, ఎస్ ఐ రవికుమార్, జనార్దన్, క్రీడా కారులు ,నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: