గుండాల/ఆళ్లపల్లి మార్చి14 (మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలపరిది రామంజిగూడెం పంచాయతీ లోగల రాయిలంక గ్రామంలో సిసి రోడ్డు పనులను ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి,జడ్పీటిసి కొమరం హనుమంతరావు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మంజూరు చేయించిన రోడ్డు పనులను ప్రారంభించామని వారు అన్నారు. వీటితో పాటు మిగతా పంచాయతీలో కూడా సీసీ పనులను ప్రారంభించినట్టు వారు ఈ కార్యక్రమాలలో పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, సర్పంచులు పునేం నిర్మల,రాఘవపురం పంచాయతీ కర్ణేగూడెంలో, బొడైయీ కుంట పంచాయతీ సర్పంచులు గోగ్గేల ప్రేమకాల,పాయం వెంకట నారాయణ ,శంకరబాబు,నరసింహారావు, పార్టీ నాయకులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: