మన్యం టీవీ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం తునికి చెరువు గ్రామస్తులు తెలంగాణలో సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మండల అధికారులు చర్చలు జరపాలని ఫారెస్ట్ అధికారు లు దాడులను నిలిపివేయాలని కోరుతూ భద్రాచలం ఐటీడీఏ అధికారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ ప్రజా పంథా జిల్లా నాయకులు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాలకు ముందు నుండి భూములను సాగు చేసుకుంటున్న వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సాయన్న , రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: