CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని ఐటిడిఎ ఆర్ఓఎఫ్ఆర్వో కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు..

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం తునికి చెరువు గ్రామస్తులు తెలంగాణలో సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మండల అధికారులు చర్చలు జరపాలని ఫారెస్ట్ అధికారు లు దాడులను నిలిపివేయాలని కోరుతూ భద్రాచలం ఐటీడీఏ అధికారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ ప్రజా పంథా జిల్లా నాయకులు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాలకు ముందు నుండి భూములను సాగు చేసుకుంటున్న వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సాయన్న , రమేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: