CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐలయ్య ను పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని కాలవబజార్ కు చెందిన నీలారపు ఐలయ్య గత కొంత కాలంగా పేరాలసిస్ వచ్చి హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ఈ రోజు వారి దెగ్గర వెళ్లి ఐలయ్య ను పరామర్శించిన అశ్వాపురం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా సి ఎం ఆర్ ఎఫ్ నుండి ఆర్దిక సహాయాన్ని అందేలా చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు లంకెల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: