మన్యం మనుగడ, అశ్వాపురం:
అశ్వాపురం మండల జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం ఆపార్టీ నియోజకవర్గ నాయకులు బట్టా విజయ్ గాంధీ, గాదె కేశవరెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఓరగంటి బిక్షమయ్య ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం సీనియర్ నాయకులు
MPTC రామకృష్ణ, కాక. రాములు, సర్పంచ్ బట్టా.సత్యనారాయణ, రాము, తూము.రాఘవులు,బచ్ఛు.రమణ, సైదులు,మోగిళ్ళ.వెంకటరెడ్డీ, సత్యనారాయణ, నాగేశ్వరరావు,sc సెల్ అధ్యక్షుడుగుర్రం.చెన్నయ్య,
సీనియర్ నాయకులు గంగుల.పకిరి రెడ్డి, జానపాటి. నాగేశ్వరావు, గుడ్ల నాగేశ్వరరావు, sc సెల్ అధ్యక్షుడు మచ్చ నరసింహారావు, నల్లపాటి సత్యనారాయణ, తాటి ఈశ్వర్, చాప ముత్తయ్య, కాకా సర్వీష్, తంగేడు సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: