మన్యం టివి, దుమ్ముగూడెం:: తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజక వర్గ ఇంఛార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు దుమ్ముగూడెం మండల లో సుడిగాలి పర్యటన చేశారు సీతానగరం గ్రామంలో తెరాస పార్టీ కార్యకర్త కొప్పుల గణపతి బొన్ క్యాన్సర్ తో మరణించారు అతనికి నివలు అర్పించి కుటుంబ సభ్యులకు మనొదర్యని కలిపించి దాన కర్చుల నిమిత్తం 3000 రూపాయిలు ఇచ్చారు పెద్ద దికును కోల్పోయిన పేద కుటుంబానికి ఆనివిద్దలుగా ఆడుకుంటాము అని అమీ ఇవ్వడం జరిగింది.గౌరారం లో కిడ్నీ ప్రొబ్లంతో మరణించిన శీలం రామయ్య దిన కర్మకు హాజరై కుటుంబాని పర్మా సించారు, గౌరారం గ్రామం పెద్దలు యువతతో పార్టీ స్థితి గతులు గ్రామం అభివృధి గురించి అడిగి తెలుసుకున్నారు తర్వాత పెద్ద అర్లగుడెంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి ఈ సదవకాశాన్ని ప్రజలు అందరూ ఉపయోగించాలని సూచించారు.కొత్తపల్లి లో మహిళా దినోత్సవం రోజున అతహత్య చేసుకున్న ఇరప్ప రాధ దిన కార్యానికి హాజరై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గ్రామస్తులు యువత తో కొంచేపు ముచ్చటించారు ఆదివాసీ యువత మనొదర్యగా జీవించాలి చిన్న చిన్న విషయలకు ప్రాణాలు తీసుకోవద్దు ప్రాణం చేలా విలుయైనది అని చెప్పడం జరిగింది .వారితో ప్రధాన కార్యదర్శి కణితి రాముడు ,జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ,ఎంపీపీ రేసు లక్ష్మి, ఎంపీటీసీ తెల్లం బీమరాజు ,యూత్ అధ్యక్షులు లంకా శివ, కణితి లక్ష్మణుడు ,ముక్కెర శ్రీను ,గోసంగి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: