మన్యం మనుగడ వెబ్ డెస్క్,హైదరాబాద్:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మాలాంటి ఉద్యమకారులకు స్ఫూర్తి నిలిచిన వ్యక్తి తెలంగాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళగా కీర్తి గడించారు. మల్లు స్వరాజ్యం పట్టిస్తే రూ. 10 వేల రూపాయలు బహుమతి ఇస్తామని ఆనాడు ప్రకటించడమంటే ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థం అవుతోంది రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో మల్లు స్వరాజ్యం నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Post A Comment: