గుండాల మార్చి 28(మన్యం మనుగడ) వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని లింగగూడెం గ్రామానికి చెందిన లక్ష్మి (60) గత వారం రోజులుగా చేను పనులకు వెళ్తుండటంతో ఆదివారం వడదెబ్బ కు తగలడంతో కుటుంబసభ్యులు కొత్తగూడెం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది
Post A Comment: