గుండాల /ఆళ్ల పల్లి మార్చి 31(మన్యం మనుగడ) బు రాయి గ్రామా సమస్యలను పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వివరిస్తామని ఆళ్ల పల్లి జడ్ పి టి సి కొమరం హనుమంతరావు అన్నారు. గురువారం వలసఆదివాసుల గ్రామమైన బుసు రాయి గ్రామాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసిసందర్శించారు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలన్నిటిని రేగా దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోటేశ్వరరావు, శంకర్ బాబు, ప్రేమ కళ, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , కంచర్ల రవి, కీసరి నరేష్ , సమ్మయ్య , ప్రసాద్, కేసరి నగేష్ , ముసలయ్య, రమేష్ , దొడ్డి రాము, కీసరి బాబు, ఇందు కుమార్, కంచర్ల సందీప్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: