CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులకు బ్యాంకు అధికారులు పంట రుణాలు మంజూరు చేయాలి.

Share it:

 


  • ఎస్ బి ఐ బ్యాంకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురువారం ఎస్ బి ఐ బ్యాంకు ముందు ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ.బ్యాంకు అధికారులు రైతులకు రుణాలు మంజూరు చేయక,కొత్త లోన్ ఇవ్వకపోవడం,రెన్యూ వల్ లోన్స్ పెంచి ఇవ్వక రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతులను ప్రభుత్వాలు ఆగం చేస్తున్నాయని,ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి ఇన్ని రోజులు అవుతున్నా రుణమాఫీ చేయలేదని,కనీసం ఆ రుణమాఫీ కూడా రైతులకు వడ్డీ డబ్బులు కూడా సరిపోవడం లేదని అన్నారు. పాత లోన్స్ అక్కడే ఉన్నాయ అని వడ్డీ డబ్బులు కూడా రుణమాఫీ సరిగా రాలేదని అన్నారు.కనీసం రైతుల వడ్డీ డబ్బులు కూడా సరిపోవడం లేదని అన్నారు.కొత్త పంట రుణాలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని,పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్న రైతులను బ్యాంకు అధికారులు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కొండ గొర్ల పోశయ్య, మైనార్టీ నాయకులు ఖలీల్ ఖాన్,సులేమాన్,మాజీ ఎంపిటిసి వావిలాల నరసింహారావు,మండల ప్రధాన కార్యదర్శి చిన్న ఎల్లయ్య, ఉపాధ్యక్షులు జియా,పి ఎ సి ఎస్ డైరెక్టర్ వంగ పండ్ల రవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గద్ద ల నవీన్,ముక్కెర లాలయ్య, కట్కూరి రాధిక,తెల్లం నాగమణి,అమృత,తొలెం సుమలత,ఇంద్ర,భాగ్య, యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,వార్డ్ మెంబర్ హనుమంతు,శేఖర్,పోశయ్య, సునీల్,విక్రమ్,వాసు,జీవన్, రమేష్,శ్రావణ్,జనార్ధన్, సుమలత,లక్ష్మీదేవి,గంగా, అనసూయ,గౌరక్క,ప్రవీణ్, ప్రశాంత్,శివ,మనోజ్, రాజబాబు,ప్రకాష్,మల్లేష్,శివ, శ్రావణ్,సంపత్,అర్జున్,ప్రకాష్, కిరణ్,కాంగ్రెస్ పార్టీ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: