మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ/ అన్నపరెడ్డిపల్లి: మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాలలో అధికంగా భక్తులు వచ్చి కల్యాణాన్ని తిలకించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానం, కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులకు ప్రత్యేక బార్గేట్లు ఏర్పాటు చేశారు. కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులను ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ కి సహకరించారు.
Post A Comment: