ములకలపల్లి:మార్చి20(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:
మండలంలో ని జగన్నాధపురం గ్రామ పంచాయితీ మెయిన్ రోడ్ సెంటర్ లో టీం తారక్ ట్రస్ట్ అద్వర్యం లో చాలివేంద్రాన్ని టిడిపి అశ్వారావుపేట నియోజక వర్గ ఇంఛార్జి కట్రమ్ స్వామి అద్వార్యం లో ప్రారంభించారు, చందర్ రావు,చిన పుల్లయ్య,బజ్జూరి చి అబ్బాయి,లగడపాటి భాస్కర్,ఉట్లపల్లి ఎంపిటిసి రామకృష్ణ ,జగన్నాధపురం ఎంపిటిసి సున్నం సునీత, జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవాని,ములకలపల్లి సర్పంచ్ బిబినేని భద్రం,ముకమామిడి ఎంపిటిసి తాటి సునీత, జగన్నాధపురం గ్రామ పంచాయితీ కార్యదర్శి ఎస్.కె. ఇబ్రహీం, టి.ఎన్.ఎస్ ఎఫ్.యూత్ లీడర్ వంశీ కృష్ణ, రామకృష్ణ,గిరి,శేఖర్,జానీ, తులసిరామ్,బజ్జురి కృష్ణ,శ్రీను,
టీం తారక్ ట్రస్ట్ సభ్యులు పవన్,శేషు,కరీం, సాయి, కిరణ్,వినయ్,నరేష్,చిన్ను, రాజ, పండు, సాయిరాం,హరికృష్ణ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: