CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం పంపిణి.

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్ :

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం వాటర్ బాటిల్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య దర్శి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె బోయిన బుచ్చయ్య , వాజేడు &వెంకటాపురం మండలాల అధ్యక్షులు గంప రాంబాబు, పేనుమల్ల కృష్ణారెడ్డి జాగృతి మండల అధ్యక్షుడు బాలసాని వేణు గారు, జెడ్ పి టి సి పాయం రమణ ప్రధాన కార్యదర్శి మురళి సీనియర్ నాయకులు బాలసాని కృష్ణార్జునరావు పోలిన శ్రీనివాస్ అధికార ప్రతినిధి డర్రా దామోదర్ ఉపాధ్యక్షులు 

గాందెర్ల నాగేశ్వరరావు సర్పంచులు యమిలీ, శ్రీదేవి, ఆదిలక్ష్మి, సూరిబాబు,మహిళా అధ్యక్షురాలు మాధురి ,మాజీ అధ్యక్షురాలు జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: