మన్యం మనుగడ,దమ్మపేట:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్రంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను త్వరలో విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ, నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు.
Post A Comment: