CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెరాస నాయుకులు అద్వర్యంలో ఘనంగా ఎంపీ నామా నాగేశ్వర రావు పుట్టినరోజు వేడుకలు.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, దురద పాడు గ్రామంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు పుట్టినరోజు వేడుకలు స్థానిక తెరాస సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దురద పాడు గ్రామం లోని ఇమ్మానుయేలు చర్చి ఆవరణంలో కేకు కట్ చేసారు. ఈ సందర్బంగా చర్చి గంట ఏర్పాటుచేసుకుని నిమిత్తము సుమారు 7,500/- రూపాయల విలువగల చర్చి గంట ఏర్పాటు నిమిత్తము చర్చి వారికి బహుమతి ఇవ్వడం జరిగింది. నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక గిరిజన గ్రామాలలో, పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, కరోనా విపత్తు సమయాలలో కూడా, అనేక గ్రామాలలో పేద గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు, బియ్యము, పండ్లు, కూరగాయలు బట్టలు, మందుల పంపిణీ, కార్యక్రమాలు నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ వారి తరఫున సేవా కార్యక్రమాలను నిర్వహించామని తెరాస సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరావు, నాయకులు కాకా చంద్ర మోహన్ రావు, ఎంపీటీసీ పండా రాజులు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్ కాకా సత్యనారాయణ, కాకా మధు కోసూరి మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ పండా రాజు, స్థానికి ప్రజలు పలువురు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: