మన్యంటీవి, అశ్వారావుపేట:మండల పరిధిలోని ఆసుపాక గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లుకాలిపోయిన కుటుంబానికి దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ అశ్వారావుపేట మండల అధ్యక్షురాలు యండి రహీన బేగం ఆర్ధిక సహాయం అందజేశారు. ఆశుపాక గ్రామంలో షేక్ ముక్తాంబీ అనే మహిళా ఇల్లు కాలిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా విషియం తెలుసుకున్న దిశ వెల్పేర్ పౌండేషన్ స్పందించి వెంటనే బాధితులను ఫోన్ చేసి పరామర్శించి బియ్యం పచారా సామాగ్రి వంట సామాగ్రి బట్టలు దుప్పట్లు వారికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి, మామిడి వెంకట లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: