మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో తుడుందెబ్బ నాయకులు
ఈసం యాదయ్య అధ్యక్షతన సమావేశానికి మన్యసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య హాజరై మాట్లాడుతూ తూ భారత రాజ్యాంగం 12వ షెడ్యూల్ లోని ఐదవ రాజ్యాంగం ఆదివాసుల రాజ్యాంగంలో జీవో నెంబర్ 3 100% రిజర్వేషన్ వ్రాయబడ్డ లేదని 5వ రాజ్యాంగంలో జీవో నెంబర్ 3 ప్రకారం లో కల ట్రైబల్ రిజర్వేషన్ అనేది ఉందని అన్నారు సుప్రీంకోర్టు తీర్పు ఏమిటంటే వంద శాతం రిజర్వేషన్ ఉండదు అంటూ తీర్పు ఇచ్చింది నాన్ ట్రైబల్ కు అవకాశం ఇవ్వాలనేది ఎక్కడ ఉందని ఆయన అన్నారు. 26 రివ్యూ పిటీషన్లు,జీవో నెంబర్ 3 గురించి సుప్రీంకోర్టు లో కేసులు నమోదు అయినందున జీవో నెంబర్ 3 కొట్టుడు పోలేదని అన్నారు.ఆర్టికల్ 16 4 బి ప్రకారం తెగలకు సంబంధించిన ప్రత్యేకమైన బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్ అయినచో 50 శాతం రిజర్వేషన్ చెల్లదని అన్నారు.ఎంత శాతం అయినా రిజర్వేషన్లు ఇవ్వవచ్చు షెడ్యూల్ కులాలు,షెడ్యూలు తెగలు,వెనుకబడిన తరగతులు రిజర్వేషన్లపై 50 శాతం రిజర్వేషన్లను పరిమితిని తొలగించడానికి 21 వ రాజ్యాంగ సవరణ చట్టం లో 2000 సంవత్సరంలో చేయబడింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈసం రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: