మన్యం మనుగడ ములుగు
మహబూబ బాద్ జిల్లా పాకాల కొత్తగూడ మండలం వెలుబల్లి గ్రామంలో శుక్రవారం రాయి భండాని వంశం 5 వ గొట్టు వేల్పు జాతర అయిన పామిడి పడిగ జాతర పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ హాజరై జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ సాంస్కృతిక కార్యదర్శి ఆగబొయిన రవి,కార్యదర్శి సిద్ధ బోయిన సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: