మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు అశ్వాపురం పీ హెచ్ సీ లో రేపటి నుంచి 12 నుంచి 14 యేండ్ల యువతీ, యువకులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్టు వైద్యాధికారి మణికంఠారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మార్చి 15 నాటికి 12 ఏండ్లు నిండిన వారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. రేపు 11:30 ప్రారంభోత్సవం
మండలం లో యువతీ యువకులు కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఆయన కోరారు.
60 ఏండ్లు నిండి రెండవ డోస్ కు 9 నెలలు గడిచిన వారు బూస్టర్ డోసు వేయించుకోవాలన్నారు.
మిషన్ ఇంద్రధనుష్ లో బాగంగా-
0 నుంచి 2 యేండ్ల చిన్నారులకు అన్ని టీకాలు తప్పని సరిగా వేయించాలన్నారు. చిన్నారులకు టీకా లకు కొరాకు దేగర లో ఉన్న ఏ ఎన్ ఎం లు, ఆశ వర్కర్లను సంప్రదిచాలన్నారు.
Post A Comment: