మన్యం మనుగడ, అశ్వాపురం:అశ్వాపురం మండలం
సీతారాంపురం పంచాయితిలో గల
మానవీయ వృద్ధాశ్రమంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరంబుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అశ్వాపురం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల.
వైద్యాధికారి గుమ్మడి. అరుణ
వృద్దులనుద్దేశించి వృద్దాప్య వయస్సు లో వచ్చేటువంటి వ్యాధులు, వాటి
ముందస్తు నివారణ గురించి వివరించడం జరిగింది. మరియు అందరిని
పరీక్షించి వ్యాధులకను గుణంగా మందులు అందచేయడం జరిగింది.
వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి రసాయన ఔషధాలు ఉన్నాయని,వీటిని ఉపయోగించుట వలన అనేక వ్యాధులను ముందస్తుగా నివా
రించవచ్చు అని తెలియజేయడం జరిగింది.ఈ శిబిరంలో పారామె
- డికల్ సిబ్బంది G. రాధిక మరియు ఆశ్రమ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: