మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తో గూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బండ మనోజ్ రెడ్డి సింగరేణి ఉద్యోగులకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న ఒక్కరోజు నిరసనలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తన మద్దతును తెలిపారు. సింగరేణి ఉద్యోగులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉంటుందని, ఆయన తెలియజేశారు.
Post A Comment: