మన్యం మనుగడ మంగపేట ములుగు జిల్లా మంగపేట మండలం లో పాత చీపురుదుబ్బ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెందకట్ల నాగయ్య సరోజన కుమారుడు రవి వివాహానికి హాజరైన ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, మాజీ సర్పంచ్ వెంగల బుచ్చిరెడ్డి,గుజ్జు నర్సిరెడ్డి, గ్రామ మహిళా అధ్యక్షురాలు కొమరం సుశీల, యూత్ కాంగ్రెస్ ఇర్ప రమేష్, పెండకట్లా విష్ణుమూర్తి, మద్దెల బాబురావు, మేకల అంజయ్య,ఇర్ప సమయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: