మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 20 ) ఆదివారం ;- కొత్తగూడెం లో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సి తాతా మధు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య తో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు
Post A Comment: