మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం పొదుమూర్ గ్రామంలో చింతల రాంబాబు కూతురి వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు దంతేన పెల్లి నరేందర్ బూత్ అధ్యక్షులు జవంగుల రవి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: