మన్యంటీవి, అశ్వారావుపేట:తెలంగాణ పై మోడీ అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం తో తెలంగాణ రాష్ట్ర టిఆర్ స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాలు మేరకు, అదేవిదంగా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు ఆదేశాలు మేరకు అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ దిబ్బగూడెం గ్రామంలో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మోడీ దిష్టిబొమ్నీ దగ్ధం చేసి, మోడీ తెలంగాణ ప్రజలకు క్షేమపన తెలపాలని నిరసన వ్యక్తం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారం రాజశేఖర్, టిఆర్ఎస్ పార్టీ పార్టీ కార్యకర్తలు తుట్టి ముత్యాలరావు, మొడియం దుర్గారావు, నారం చల్మారావు, కణితి రాజు, కంగాల రామారావు, ప్రవీణ్, వెంకటేష్, దుర్గారావు,మహిళా కార్యకర్తలు నారం వెంకటమ్మ, కుసుమ, చిలకమ్మా, పొట్టా లక్ష్మి యువత తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: