మన్యం మనుగడ మేడారం.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని తెలంగాణ కుంభమేళ శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జననేత తెలంగాణ పి.సి.సి అద్యక్షులు, మల్కాజిగిరి యం.పి ఏనుముల రేవంతన్న వస్తున్న సందర్బంగా ఆయనకు ములుగుజిల్లా గట్టమ్మ ఆలయం వద్ద స్వాగతం పలకటానికి శనివారం ఉదయం మంగపేట మండలం నుండి కాంగ్రెస్ జిల్లా యస్.టి సెల్ అద్యక్షులు మాజి జడ్.పి.టి. సి గుమ్మడి సోమయ్య, మండల అద్యక్షులు మైల జైరామ్ రెడ్డి అద్వర్యములో వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఇక్కడి నుండి మేడారం బయలు దేరివెళ్లారు.మండల నుంచి పలు ప్రత్యేక వాహనాల్లో వెళ్లిన వారిలో కాంగ్రెస్ పార్టి కి చెందిన బ్లాక్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు మాజి యం.పి.టి.సి చిలుకమర్రి శ్రీనివాస్, యస్. సి.సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు, మండల ప్రధానకార్యదర్శి మాజి యం.పి.టి.సి అయ్యెరి యానయ్య, మండల ఉపాద్యక్షులు తుడి భగవాన్ రెడ్డి, కిసాన్ సెల్ మండల అద్యక్షులు మాజి సర్పంచు చౌలం వెంకన్న, యస్.టి సెల్ మండల అద్యక్షులు చాద మల్లయ్య, బిసి సెల్ మండల అద్యక్షులు ముత్తినేని అధినారాయణ,మాజి సర్పంచి చందర్లపాటి శ్రీనివాస్, సినియర్ నాయకులు మసిరెడ్డి వెంకట్ రెడ్డి, మైల మళ్లికార్జన్, మాజి యం పి టి సి కొమరం సారయ్య, కొమరం బాలయ్య, పొదేo నాగేశ్, కొమరం రామక్రిష్ణ, కొమరం కేశవరావు తదితరులు ఉన్నారు.
Post A Comment: