CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి అవసరం.మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.పినపాక మండల ఎంపీడీఓ.శ్రీనివాసులు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక :


పంచాయతీలలో ఇంకుడు గుంతలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని, పినపాక ఎంపిడిఓ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన పినపాక మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీలో పర్యటించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం లో మొక్కల పెరుగుదలను , మొక్కల పెంపకం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సెక్రటరీ రజితకు వివరించారు. నర్సరీల పెంపకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదేవిధంగా టీ కొత్తగూడెం వైకుంఠధామం ను పరిశీలించారు. అలాగే పంచాయతీలో శానిటేషన్ పనులు , బ్లీచింగ్ పనులు చేపట్టాలని సూచనలు చేశారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని , స్మశాన వాటికలు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈసం భవతి, పంచాయతీ సిబ్బంది

Share it:

TS

Post A Comment: