CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సాయం చేసిన పినపాక మండల అధ్యక్షుడు.

Share it:


మన్యం మనుగడ,పినపాక : 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన యానబోయిన ఆదినారాయణ అనే యువకుడు క్యాన్సర్‌తో భాధపడుతుండగా, విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి వెంటనే స్పందించి మానవతా హృదయంతో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ తరఫున 10 వేలు ఆర్దిక సహాయంగా అందించారు. సతీష్ రెడ్డి చేసిన ఈ గొప్ప కార్యక్రమం గురించి మండలంలోని పలువురు ప్రజానీకం చర్చించుకుంటున్నారు. 

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకులు ముక్కు వెంకటేశ్వరరెడ్డి, నాసర్‌ రెడ్డి, బత్తుల వెంకటరెడ్డి, మారంరెడ్డి కృష్ణారెడ్డి, కంది సుధాకర్‌ రెడ్డి, ఎస్‌ఆర్‌ రెస్టారెంట్‌ రెడ్డి, 

ఎస్‌కే మీరాసాహెబ్‌, గంగిరెడ్డి సతీష్‌ రెడ్డి, యాంపాటి సందీప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: