గుండాల / ఫిబ్రవరి 7 (మన్యం మనుగడ) కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ,ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆళ్ల పల్లి మండల కేంద్రానికి చెందిన మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం కొత్తగూడెంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టు ఆయన పేర్కొన్నారు
Post A Comment: