మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ ములుగు జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఆస్పత్రిలోని పేషెంట్లకు బ్రెడ్,పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోఆప్షన్ సభ్యులు ఎండి వలి యాబి సలీం, ఎంపీపీ విజయ నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సయ్యద్ సర్దార్ పాషా,టౌన్ అధ్యక్షులు ఎండి ఖలీల్ పాషా, టౌన్ ప్రధాన కార్యదర్శి దడి గల లక్ష్మణ్,మాజీ ఎంపీపీ తూరం పద్మ, అనుబంధ సంఘాల అధ్యక్షులు వావిలాల రాంబాబు,బట్టు రమేష్, సయ్యద్ సఫియా,రామన్న గూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆతుకూరి రాంబాబు,రొయ్యూ ర్ ఉపసర్పంచ్ చంటి,యూత్ నాయకులు కాళ్ళ రామకృష్ణ, సీనియర్ నాయకులు గండేపల్లి నరసయ్య,చందా లక్ష్మీనారాయణ,వార్డు మెంబర్లు నాగ సాగర్,పాలకుర్తి ప్రమోద్,మాజీ మహిళా అధ్యక్షురాలు బండి లక్ష్మి,
కొండాయి చిన్ని,అటిక నాగేశ్వరరావు,రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: