మన్యం మనుగడ మంగపేట.
శుక్రవారం మంగపేట మండలం లో పలు కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తున్న క్రమములో ఏటూరు నాగారం వద్ద ఎదురుగా వచ్చిన రాష్ట్ర బీఎస్పీ నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ను ఆత్మీయంగా పలకరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు ఎంపీటీసీ లు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: