మన్యం మనుగడ మంగపేట.
బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కందూరు రాధాకృష్ణ గారు ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి వారి చిత్ర పటం వద్ద నివాళులర్పించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్బంగా మృతుడి కుటుంబానికి మనో ధైర్యం చెప్పారు. ఇటువంటి క్లిష్ట సమయం లో మనో ధైర్యం కోల్పోవద్దని సూచించారు కాంగ్రెస్ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు మాజీ సహకార సంఘం చైర్మన్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లేపల్లి శివయ్య,మండలఉపాధ్యక్షులు
భగ్ వాన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు,సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్ద బత్తుల జగదీష్
బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆధి నారాయణ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చేద మల్లయ్య, యూత్ మండల అధ్యక్షుడు నరేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీర్ ఉపాధ్యక్షుడు కుర్సం రమేష్ సీనియర్ నాయకులు చండర్లపాటి శ్రీనివాస్ ఉస్సెన్
ఎండీ ఫయాజ్, ఎస్కె మైనొద్దిన్, పోడెం నగేష్,మల్లికార్జున్,వేమ రవి,రమేష్
తోట అశోక్,వెంకట కృష్ణ రెడ్డి,వెంకటేశ్వర్లు ఆకు పవన్ తదితరులు
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: