CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పర్ణశాల మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్..

Share it:

 


మన్యం టివి దుమ్మగూడెం::

దుమ్ముగూడెం మండలం చాలా విశాలమైన ప్రాంతం మండలంలోని గ్రామాలతో కలిపి సుమారు నూట పదిగ్రామాలు,50వేలజనాభాకలిగిఉన్నమండలం.2018సంవత్సరంలో కొత్త మండలాలు ప్రకటిస్తూ, పర్ణశాల మండలంగా, ఏర్పాటు కు ప్రకటన వచ్చింది.కానీ ఏం జరిగిందో మండలం ఏర్పాటు కాలేదు. ఇప్పటికైనా,చర్ల, దుమ్ముగూడెం మండలాల మధ్యప్రాంతాలను కలుపుతూ పర్ణశాల మండలంగా ప్రకటించాలని, తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు డిమాండ్ చేశారు.ఈకార్రక్రమంలో, ముక్కెర రాంబాబు, జొన్నలగడ్డ సూర్యనారాయణ,కల్లా కుల నరసింహారావు,గౌరారపు రాము, వీర్రాజు,అయితంసుబ్బలక్షీ,యగ్గడిరాణి,భూక్యా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: