గుండాల ఫిబ్రవరి 17 (మన్యం మనుగడ) సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం లో గద్దెలపై కొలువు తీరి నాడు గుండాల మండలం వేపల గడ్డ గ్రామం నుండి అరేo వంశీయులు పగిడిద్దరాజును పూజా నా ఎత్తుకొని కాలినడకన మేడారం చేరుకున్నారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో పగిడిద్దరాజును గద్దెలపై ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో అరెo వంశీయులు నాగయ్య , బిక్షం, కాంతారావు, బసవయ్య , వీరితోపాటు మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తులు మానాల సతీష్ ఉన్నారు
Post A Comment: