మన్యం మనుగడ ములుగు
తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమనేత,తెలంగాణ రాష్ట్ర సాధకుడు,టీఆర్ఎస్ పార్టీ రథసారథి,మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం పురస్కరించుకుని
మల్లంపల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ములుగు అధ్యక్షులు,ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ కేకు కట్ చేసి
సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం జగదీష్ మాట్లాడుతూ.బంగారు తెలంగాణ నిర్మాత, పరభగీరథుడు,60 ఏండ్ల కలను సాకారం చేసిన ఉక్కు నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రజా సేవలో దేవుడు ఆశీర్వదించనలు పొందుకు కోవాలి అని దేవుడు ని ప్రార్థిస్తున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్,
ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, సర్పంచ్ చందా కుమార్,
గ్రామశాఖ అధ్యక్షులు చీదార సంతోష్,పిండి రవియాదవ్, అడిదల తరుణ్ రెడ్డి,మొర్రి రాజుయాదవ్,మాచర్ల రవి, నరహరి,బక్కి,శ్రీను,మంద కొమ్మలు,తదితరులు ఉన్నారు.
Post A Comment: