మన్యం మనుగడ ములుగు
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మాత్యులు సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ గురువారం తెల్లవారు జామున 3.30 గంలకు చనిపోవడంతో ములుగు జిల్లా టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు,ములుగు జిల్లా.పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్
పెద్ద తండాలోని మంత్రి నివాసం వద్దకు వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరంమంత్రి సత్యవతి రాథోడ్ ని పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఆయన వెంట ములుగు సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్,తాహిర్ పాషా,కృష్ణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: