మన్యం టీవీ వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను అన్నపురెడ్డి పల్లి మండలం బూర్గూడెం గ్రామానికి చెందిన టి.స్పందన ఆర్థిక ఇబ్బందులతో చదివించడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు విప్ రేగా కాంతారావు ను గురువారం సంప్రదించగా, తక్షణమే స్పందించి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఎంబిబిఎస్ చదవడానికి ఫ్రీ సీట్ ఇప్పించడం జరిగింది.ఈ మేరకు శుక్రవారం టి.స్పందన మంత్రి కేటిఆర్ ని కలవడం జరిగింది.
Post A Comment: