మన్యం మనుగడ, వెబ్ న్యూస్:
తాళ్ళూరి ట్రస్ట్ చైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్య సతీమణి తాళ్ళూరి భారతిదేవి శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ AIG ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందినారు.వారి పార్థివదేహాన్ని ఆదివారం ఈ నెల 20న ఉదయం తమ స్వగ్రామం బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామానికి తీసుకురానున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Post A Comment: