మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 09 ) బుధవారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి ప్రధాన కూడలిలో ప్రధాని మోది తెలంగాణ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కెటిఆర్ గారి పిలుపు మేరకు అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రధాని మోది దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్త పరిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పై కేంద్రానికి మరియు ప్రదిని మోది ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారు అని ఎందారో ప్రణాల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం అని కేసీఆర్ లేకపోతే మీ చేతిలో ఈ రాష్ట్రం నాశనం అయిపోయేదనీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే ఒకే ఒక్క కారణం కేసీఆర్ అని కోట్లాడి సాధించిన రాష్ట్రం మాదని మా రాష్ట్రాన్ని చులకన చేసి మాట్లాడితే దేనికైనా సిద్దం అని వెంటనే ప్రధాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ వైస్ ఎంపీపీ ధార మల్లికార్జున్ రావు నియోజకవర్గ నాయకులు జారే ఆది నారాయణ సర్పంచ్ లు దుర్గ సుగుణ సాగర్ ఎంపిటిసి బుజ్జియ నాయుడు శ్రీను నాయకులు అడపా రాంబాబు ధార యుగంధర్ బుడె ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేశ్ నలగుల్ల సత్యనారయణ కొయ్యల అచ్యుత్ రావు ఆకుల కృష్ణ రావు అల్లం వెంకమ్మ సైధా రావూరి వీరయ్య అబ్దుల్ జిన్నా యువజన విభాగం అధ్యక్షులు చామర్తి గోపి బోల్లికొండ ప్రభాకర్ ఆల్ల జంగం యేసు బాబు పగడాల రాంబాబు కోటేశ్వర రావు శ్రీనివాస్ రావు ఆటపానుగంటి చిట్టి బాబు వెంకటేశ్వర రావు నాగయ్య జెట్టి వెంకటేశ్వరరావు భాగ్య రాజు లోకేషు ముళ్ళపూడి వెంకట రావుమేడిపల్లి శ్రీను బండ్ల లక్ష్మయ్య శ్రీను ప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: