మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ గా కూరపాటి మాధవి బాధ్యతలు స్వీకరించారు.మున్సిపాలిటీ కమిషనర్ గా నాగప్రసాద్ విధులు నిర్వహిస్తున్న సంగతి విదితమే,అయితే డిప్యూటేషన్ మీద వచ్చిన నాగప్రసాద్ ఫిబ్రవరి 11 న గడువు ముగియడంతో నాగప్రసాద్ ను జిల్లా కలెక్టర్ రిలీవ్ చేశారు.ఈ మేరకు నూతన ఇన్చార్జి కమిషనర్ గా కూరపాటి. మాధవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
Post A Comment: