CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజ్యాంగాన్ని మార్చమనటం అనాలోచిత నిర్ణయం ఆదివాసీ గిరిజన దళిత సంఘాలు ధ్వజం.

Share it:

  



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 08 ) మంగళవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజిక వర్గం దమ్మపేట మండలం మందలపల్లి ప్రధాన కేంద్రం లో ఆదివాసీ దళిత బహుజన ముఖ్య నాయకులు అత్యవసర సమావేశం కావడం జరిగింది అశ్వారావుపేట నియోజిక వర్గ ఆదివాసీ యువ నాయకులు వాడే వీరాస్వామి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నీ ఉద్దెసించి కొన్ని రోజులు క్రీతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు భారత రాజ్యాంగం నీ మార్చాలి అన్న వ్యాఖ్యలను వెనుకకు తిసుకోవాలి అని డిమాండ్ చేసారు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని లేకపోతె 2023 ఎన్నికలు లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సబ్బండ వర్గాల ప్రజల అగ్రహానికి గురి అవుతారు అని ఆదివాసీ దళిత బహుజన నాయకులు మట్లాడారు డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరాసన వ్యక్తము చేసిన దమ్మపేట మండల ఆదివాసీ జె ఎ సి మండల నాయకులు దళిత బహుజన నాయకులు ఈ కార్యక్రమం లో దమ్మపేట మండలం జె.ఎ.సి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ తాటి పోతురాజు సోయం రామూర్తి వంకా బాబూరావు మడకం ప్రసాద్ గడ్డంవెంకటేశ్వరరావు వాసం పోలయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు తిరువేదుల జెమ్స్ అబ్బులు వెంకటేష్ సతీష్ మొదలగువారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: